పరమశివుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి

బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ*

Mar 9, 2024 - 00:03
 0  5

జోగులాంబ గద్వాల 8 మార్చి 2024 తెలంగాణవార్తా ప్రతినిధి:-భోళా శంకరుడు నీలకంఠ స్వామి పరమశివుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ ఆకాంక్షించారు. మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని అరుణమ్మ ప్రజలకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు, అష్టౌశర్యాలు, సుఖ సంతోషాలతో ప్రజలు వర్ధిల్లాలని ఆ పరమశివుని వేడుకున్నట్లు అరుణమ్మ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333