నేడు శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

Aug 1, 2024 - 20:21
 0  0
నేడు శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

నేడు శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు  శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం 9.50 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు. సున్నిపెంట వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులతో ముఖాముఖి చర్చాగోష్టి నిర్వహిస్తారు. అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333