తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, బుక్స్ పంపిణీ  కోదాడ 

Sep 26, 2024 - 18:42
 0  0
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, బుక్స్ పంపిణీ  కోదాడ 
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, బుక్స్ పంపిణీ  కోదాడ 

సెప్టెంబర్ 26 తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కోదాడ మండలంలోని కోదాడ, బాలాజీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అనంతగిరి మండలంలోని శాంతినగర్, గోండ్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిలుకూరు మండలంలోని చిలుకూరు, నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమo , నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ అభ్యర్థులకు బుక్స్ పంపిణీ చేశారు. దీనిలో  క్వాలిఫై అయిన విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 12000 రూపాయలు 4 సంవత్సరం లు అందిస్తున్నది. ఇది పేద విద్యార్థులకి ఎంతో ఉపయోగం ,విద్యార్థుల ప్రతిభ పాటవలు వెలికి తీయటం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి, ఫణి కుమార్,శ్రీనివాస్ రావు, సుధాకర్, తెలంగాణ  మోడల్ స్కూల్స్ రాష్ట్ర బాద్యులు రామకృష్ణ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333