డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థి నాయకులు
హైదరాబాద్ 05 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు హైదరాబాదు ఎల్బీనగర్ రాక్ టౌన్ కాలనీలో ప్రముఖ పవన్ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్" ఆలెటి శ్రీనివాస్ గౌడ్ ను బుధవారం రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ పేద ప్రజలకు అత్యంత తక్కువ ఖర్చుతో అత్యుత్తమమైనటువంటి వైద్యనందిస్తున్నటువంటి పవన్ సాయి హాస్పిటల్స్ అధినేతను కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెరుకు శివరాజ్,అనిల్ కుమార్, చెరుకు లక్ష్మి సాయి, తదితరులు పాల్గొన్నారు.