ఖమ్మం పట్టణంలోని 54 వ డివిజన్ లో సేంద్రియ రైతు బజార్ ప్రారంభం"మంత్రి తుమ్మల

ఖమ్మం నియోజకవర్గం11/జూలై/2025 తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : ఖమ్మం పట్టణంలోని 54వ డివిజన్ లో సేంద్రియ రైతు బజార్ నీ ప్రారంభోత్సవం చేసిన వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళిశాఖ మంత్రివర్యులు *శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు* పాల్గొన్న ముఖ్య నాయకులు