కేశఖండన,నామకరణ మహోత్సవానికి హాజరైన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి
బాసు హనుమంతు నాయుడు.
ఈరోజు గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలో జరిగిన దాదేపోగు కోడిగుడ్డు దేవదాస్ మనవరాలు కేశఖండన, నామకరణ మహోత్సవానికి హాజరై, చిన్నారిని ఆశీర్వదించారు.. .
ఈ కార్యక్రమంలో జి.రాఘవేంద్ర రెడ్డి, రాజారెడ్డి, వెంకటేష్ నాయుడు, చక్రీధర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి శ్రీరాములు, జాంపల్లి భరత్ సింహారెడ్డి, అబ్రహం, రాము, తిమ్మప్ప, మహేష్, కృష్ణ, మహేందర్, నరేష్, హరికృష్ణ, జయన్న, వెంకటప్ప మరియు తదితరులు పాల్గొన్నారు.