ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం.....

Oct 15, 2024 - 20:32
 0  0
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం.....

ఏపీ స్కిల్ స్కామ్ కేసులో సిమెన్స్ కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై, పూణేలలోని రూ.23.54 కోట్ల చర, స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఈడీ. 

స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు తేలింది. 

డీటీసీఎల్ ఎండీ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ ముకుల చండ్ ఆస్తులను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333