కరెంట్ షాక్ తో రెండు ఎద్దులు మృతి

May 7, 2024 - 21:15
 0  9
కరెంట్ షాక్ తో రెండు ఎద్దులు మృతి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ మండలం ఏపూర్ గ్రామంలో కరెంట్ షాక్ తో రెండు ఎద్దులు మృతు వాత పడ్డాయి.ఈ ఏద్దులు పరాల లింగయ్య కు చెందినవి . రోజు ఉదయం ఎద్దులను కట్టేసేందుకు వెళ్ళాడు మొన్న వొచ్చిన గాలి వానకు తీగలు నెలకు తగిలాయి పొలంలో కరెంటు తీగలు తగిలి రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతిచెందాయీ సుమారు 2 లక్షల విలువైన ఉంటుంది .తను చిన్న పేద రైతు కావడంతో అంత నష్టాన్ని భరించలేను అని  ప్రభుత్వము నుండి నాకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వన్నీ కోరాడు..