ఎంపీ అభ్యర్థి ఆస్తులు రూ.5,785 కోట్లు

Apr 22, 2024 - 20:29
 0  7
ఎంపీ అభ్యర్థి ఆస్తులు రూ.5,785 కోట్లు

గుంటూరు పార్లమెంట్ TDP అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక MP అభ్యర్థిగా నిలుస్తున్నారు. తన కుటుంబానికి రూ.5,785.28 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. 

చరాస్తుల విలువ ఔ5,598.65 కోట్లు,,, స్థిరాస్తులు కౌ186.63 cr.,,,

అప్పులు <1,038 కోట్లు ఉన్నట్లు తెలిపారు.

 వైద్యుడైన చంద్రశేఖర్ అమెరికాలో వైద్యవృత్తితో పాటు వివిధ వ్యాపారాల్లో సక్సెస్ అయ్యారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333