18 గడ్డివాములు పూర్తిగా దగ్ధం

జోగులాంబ గద్వాల రెండు మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఉండవెళ్లి. మండలం ప్రాగటూర్ గ్రామంలో 10 మంది రైతులకు సంబంధించి కల్లాల్లో ఉన్న 18 గడ్డి వాములు పూర్తిగా దగ్ధం.. వాటితో పాటు వ్యవసాయ పరికరాలు అయిన ఎద్దుల బండ్లు, మోటార్లు, పైపులు దగ్ధం కావడంతో ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వేడుకుంటున్నా రైతులు.. గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే నిప్పంటించారని రైతులు గ్రామస్తులు వాపోతున్నారు...