వాహనదారులకు ఇబ్బంది కలగా కూడదు.. ఎస్సై శ్రీనివాసరావు

Sep 13, 2025 - 18:14
 0  21
వాహనదారులకు ఇబ్బంది కలగా కూడదు.. ఎస్సై శ్రీనివాసరావు

జోగులాంబ గద్వాల 13 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : అయిజ. కర్నూలు కి పోయే అంతర్ రాష్ట్ర రహదారి పెద్ద వాగు బ్రిడ్జి  పెద్ద గుంత పడడం జరిగింది.విషయం తెలిసిన వెంటనే ఎస్సై శ్రీనివాసరావు, దగ్గర ఉండి గుంతకు మొరం వేసి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా మరమ్మతు పనులను శరవేగంగా చేయిస్తున్నారు..ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆర్ అండ్ బి అధికారులు..

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333