వాహనదారులకు ఇబ్బంది కలగా కూడదు.. ఎస్సై శ్రీనివాసరావు

జోగులాంబ గద్వాల 13 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : అయిజ. కర్నూలు కి పోయే అంతర్ రాష్ట్ర రహదారి పెద్ద వాగు బ్రిడ్జి పెద్ద గుంత పడడం జరిగింది.విషయం తెలిసిన వెంటనే ఎస్సై శ్రీనివాసరావు, దగ్గర ఉండి గుంతకు మొరం వేసి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా మరమ్మతు పనులను శరవేగంగా చేయిస్తున్నారు..ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆర్ అండ్ బి అధికారులు..