రెండు ట్రాక్టర్లు పట్టివేత కేసు నమోదు

Aug 2, 2024 - 21:37
 0  2
రెండు ట్రాక్టర్లు పట్టివేత కేసు నమోదు

తిరుమలగిరి 03 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మున్సిపాలిటీలోని అనంతారం బీకేర్ వాగు నుండి ఆక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తమ ట్రాక్టర్ ల తో, అనంతారం నుండి తిరుమలగిరి కి మరియు తిరుమలగిరి నుండి వెలిశాల కు ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్ లను టీఎస్ 29 టి ఆర్ 9 4 5 2 గోడిశాల సోమన్న మరియు టీఎస్ 29 జే టి ఆర్ 1231 రెడ్డిమల్ల ప్రభాకర్ ఇరువురికి చెందిన ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసి సీజ్ చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ వి సురేష్ మాట్లాడుతూ ఎవరైనా సంబందిత అధికారుల అనుమతి లేకుండ ఇసుక రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034