పెరిగిన సిమెంట్ ధరలు

Oct 3, 2024 - 21:06
 0  3
పెరిగిన సిమెంట్ ధరలు

పలు సిమెంట్ కంపెనీలు సిమెంట్ ధరల్ని పెంచాయి. 50 కేజీల సిమెంట్ బస్తాపై రూ.20-30 చొప్పున ధరను పెంచుతున్నట్లు కంపెనీలు తెలిపాయి. తాజా ధరలు ఈ రోజు నుంచే అమలులోకి రానున్నాయి. ధరలను సవరించిన కంపెనీల్లో రామ్, ఏసీసీ, దాల్మియా భారత్, ఇండియా సిమెంట్స్ ఉన్నాయి. దీని ప్రభావం ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ఉండనుంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333