పుల్లూరు గ్రామంలో మెరిసిన మరో ఆణిముత్యం

Feb 3, 2025 - 19:23
 0  11
పుల్లూరు గ్రామంలో మెరిసిన మరో ఆణిముత్యం
పుల్లూరు గ్రామంలో మెరిసిన మరో ఆణిముత్యం
పుల్లూరు గ్రామంలో మెరిసిన మరో ఆణిముత్యం

జోగులాంబ గద్వాల 3 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఉండవెల్లి మండలం జాతీయ స్థాయిలో స్కెటింగ్ ఛాంపియన్‌ షిప్‌ 2025 (జనవరి 31 నుండి ఫిబ్రవరి 2) వరకు మధురైలో జరిగిన 24వ జాతీయ స్కెటింగ్ ఛాంపియన్‌ షిప్‌లో పుల్లూరు గ్రామానికి చెందిన కరణం చంద్రమోహన్ రావు  కుమారుడు కరణం దివితేష్ దీపక్ 3 పతకాలు (2 కాంస్య పతకాలు, 1 రజత పతకం గెలుచుకున్నాడు, 3 ఈవెంట్‌లలో 3 పతకాలను గెలుచుకున్నాడు..
అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టు తరపున పాల్గొనేందుకు కరణం దివితేష్ దీపక్ ఇండోనేషియా లేదా సింగపూర్‌ కి వెళ్లనున్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333