పట్టుకున్న మధ్యన్ని ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు.

Sep 5, 2024 - 19:44
 0  9
పట్టుకున్న మధ్యన్ని ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు.
పట్టుకున్న మధ్యన్ని ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు.
పట్టుకున్న మధ్యన్ని ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు.

నాగారం సెప్టెంబర్ 5 తెలంగాణ వార్త:- నాగారం మండల పరిధి లోని వివిధ గ్రామాల్లో 36 లిక్కర్ కేసులలో పట్టుబడిన మధ్యాన్ని గురువారం జిల్లా ఎక్సైజ్ అధికారి లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో మద్యాన్ని మరియు బీర్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్వంసం అయిన మద్యం దాదాపు 240 లీటర్లు ఉంటుందని తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎక్సైజ్ శాఖ సీఐ ఏ రజిత టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మల్లేష్ ఎక్సైజ్ ఎస్సై మూర్తి నాగారం ఎస్సై ఐలయ్య ఏఎస్ఐ వెంకట రాములు రైటర్ శేఖర్ కానిస్టేబుల్స్ ఎల్లయ్య నారాయణరెడ్డి మధ్యవర్తులు వెంకన్న తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333