సాయిరాం హైబ్రిడ్ సీడ్స్ శాంతి సీడ్స్ దుకాణాలను విజిలెన్స్ మరియు ఎయిర్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికతనికి

Jun 9, 2025 - 19:47
 0  13
సాయిరాం హైబ్రిడ్ సీడ్స్ శాంతి సీడ్స్ దుకాణాలను విజిలెన్స్ మరియు ఎయిర్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికతనికి

జోగులాంబ గద్వాల 9 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : అయిజ మండలంలో విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించినారు. ఇందులో భాగంగా సాయిరాం హైబ్రిడ్ సీడ్స్ శాంతి సీడ్స్  మరియు ఇతర  దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి డీలర్లకు స్టాక్ రిజిస్టర్ బిల్లు బుక్కులు ఇన్వాయిసులు సోర్స్ సర్టిఫికెట్లు పరిశీలించడం జరిగింది . రైతులకు ఎంఆర్పికే విత్తన ప్యాకెట్లను అమ్మ వలసిందిగా దుకాణ యజమానులకు ఆదేశాలు జారీ చేయడం అయినది. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ అమ్మినట్లు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని వారికి అవగాహన కల్పించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333