జిల్లా గ్రంధాలయానికి 2 ఎయిర్ కూలర్లు వితరణ

జిల్లా గ్రంధాలయానికి     ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా 2 ఎయిర్ కూలర్లు వితరణ చేసిన కాంగ్రెస్ పార్టీ  నాయకులు సాయి శ్యామ్ రెడ్డి 

Sep 21, 2024 - 18:33
Sep 21, 2024 - 18:34
 0  11
జిల్లా గ్రంధాలయానికి  2 ఎయిర్ కూలర్లు వితరణ

జోగులంబ గద్వాల 21 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. నియోజకవర్గం శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి * *సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి, తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకులు *సాయి శ్యామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే . చేతుల మీదుగా జిల్లా గ్రంధాలయానికి రెండు   ఎయిర్ కూలర్లు లను వితరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333