స్వపరిపాలన దినోత్సవ సందర్భంగా విద్యార్థులే గురువులుగా మారిన సందర్భం

Feb 28, 2024 - 21:11
 0  6
స్వపరిపాలన దినోత్సవ సందర్భంగా  విద్యార్థులే గురువులుగా మారిన సందర్భం

తెలంగాణ వార్త ఆత్మకుర్ యస్  మండల పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమం ఈ ఒక్క రోజు విద్యార్థులే  ఉపాధ్యాయులుగా పాత్రలను పోషించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారుల పాత్రలను జడ్పీ చైర్మన్గా సాయి గౌతమ్ జిల్లా కలెక్టర్ గారి డీఈఓ గా అముల్యా పాఠశా నా ప్రధాన ప్రధానోపాధ్యాయులుగా అఖిల పాత్రలో పోషించారు ఈ కార్యక్రమం విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి వివిధ సబ్జెక్టులు గా పాటలను బోధించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్  ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఉన్నారు