జస్టిస్ G. చంద్రయ్య మృతి
హైకోర్టు మాజీ న్యాయమూర్తి.. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తొలి చైర్మన్ డాక్టర్ జస్టిస్ గుండ చంద్రయ్య మృతి చెందారు.....
ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లో కన్నుమూశారు......
ఆయన మృతికి పలువురు న్యాయమూర్తులు, ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు....
రేపు ఉదయం మహాప్రస్థానం లో అంత్యక్రియలు....