ధరూర్ సందర్శించిన ఉడిపి పేజవర్ పీఠాధిపతి.

Jun 14, 2024 - 19:24
Jun 14, 2024 - 19:39
 0  8

జోగులాంబ గద్వాల 14 జూన్ 2024 తెలంగాణవార్త  ప్రతినిధి:- ధరూర్. ఉడిపి పెజవార్ పీఠాధిపతి శ్రీ విశ్వప్రియ తీర్థ స్వామీజీ శుక్రవారం ధరూర్ మండల కేంద్రములోని శ్రీ చింతరేవుల ఆంజనేయస్వామి దేవాలయ అర్చకులు ఆద్య కేశవాచారి గృహం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేశారు. అనంతరం కేశవాచారి యోగ క్షేమాలు తెలుసుకొని ఆయనను స్వామీజీ సన్మానించి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఆద్య కిష్టా చారి మధ్వాచారి, బాబురావు, నాగరాజు శర్మ, చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333