మార్కెట్ చైర్మెన్ వేణారెడ్డి ని పరామర్శించిన ప్రెస్ క్లబ్ సభ్యులు
హైదరాబాద్, 2 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- కంటి కి శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొప్పుల వేణారెడ్డి ని హైదరాబాద్ లోని స్వగృహంలో పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించిన సూర్యాపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాయిని శ్రీనివాసరావు, సీనియర్ ఉపాధ్యక్షులు సుంకరబొయిన వెంకటయ్య, ఉపాధ్యక్షులు దుర్గం బాలు, కోశాధికారి చర్లపల్లి గిరీష్ కుమార్, సభ్యులు బచ్చలకూరి వెంకన్న తదితరులు.