మహిళల భద్రతే సఖి లక్ష్యం.

Feb 24, 2024 - 19:14
 0  6
మహిళల భద్రతే సఖి లక్ష్యం.

జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  గద్వాల పట్టణంలోని ఎస్ వి ఎం డిగ్రీ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .

       ఈ కార్యక్రమం సఖి అడ్మినిస్ట్రేటర్ కవిత ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ నాగరాజు గౌడ్  మరియు పోలీస్ సిఐ టాటా బాబు  హాజరైనారు వీళ్లు సఖి సెంటర్లో మహిళలు ఉపయోగించుకోవాలని అన్నారు. మహిళల సమస్యలు ఏమైనా ఉంటే సంప్రదించినట్టయితే వాళ్లు మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని అన్నారు మీకు ఏమైనా సమస్యలు ఉంటే 181 కాల్ చేసి మీ సమస్యను తెలుపగలరు అని అన్నారు .

 ఈ కార్యక్రమంలో డిసిపిఓ నరసింహ , హబ్ నుంచి జోష్ణ  పద్మావతి  నవీన్ శివ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333