దుర్గగుడిలో నాసిరకం సరుకుల అంశంపై ప్రభుత్వం సీరియస్..

Sep 25, 2024 - 15:27
 0  1
దుర్గగుడిలో నాసిరకం సరుకుల అంశంపై ప్రభుత్వం సీరియస్..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాసిరకం సరుకుల వ్యవహారంపై దేవాదాయ శాఖ అంతర్గత విచారణ

2 రోజుల తనిఖీల్లో రూ.15 లక్షల విలువైన నాసిరకం సరుకులు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్స్ లో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్రపై నివేదిక

FSSAI ప్రమాణాలు పాటించకపోవడంపై సమగ్ర దర్యాప్తు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333