డి.రేపాక గ్రామంలో కూతురు కుటుంబ కలహాలతో తల్లి బొనుగ స్వరూప మృతి 

Oct 5, 2024 - 18:32
 0  12
డి.రేపాక గ్రామంలో కూతురు కుటుంబ కలహాలతో తల్లి బొనుగ స్వరూప మృతి 
డి.రేపాక గ్రామంలో కూతురు కుటుంబ కలహాలతో తల్లి బొనుగ స్వరూప మృతి 

అడ్డగూడూరు 05 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని డి రేపాక గ్రామానికి చెందిన మహిళ ఉరివేసుకొని మృతి చెందిన ఘటన డి రేపాక గ్రామంలో చోటు చేసుకుంది. బోనగా స్వరూప(50) భర్త కృష్ణారెడ్డి స్థానికులు,ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం సంగు రాజిరెడ్డి మల్లారెడ్డి, వయస్సు(70) సంవత్సరాలు శిరీషను 8 సంవత్సరాల క్రితం అన్నారం గ్రామంలో రాకేష్ రెడ్డితో శిరీషను వివాహం చేసుకున్నారు.అల్లుడు కృష్ణారెడ్డి మద్యానికి బానిసై కూతురితో గొడవ పడుతున్నాడని పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు.శుక్రవారం రోజు ఉదయం అల్లుడు తన కూతురితో గొడవ పడి బయటికి వెళ్లి మద్యం సేవించి12.30 గంటలకు ఇంటికి వచ్చి మళ్లీ కూతురితో గొడవ పడి కూతురికి చీరతో మెడకు బిగించి హత్య చేశాడు.ఆత్మహత్య చేసుకుందని ఇరుగు పొరుగు వారికి తెలియజేసాడు,విషయం తెలుసుకున్న వెంటనే కూతురి ఇంటికి చేరుకుని మొదటి అంతస్థులో కూతురు శవమై చూడగా మెడలో చీర ఉంది అని తెలుపగా సమాచారం మేరకు ఎస్ఐ నాగరాజు అక్కడికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333