డి.ఎస్.పి పార్థసారధిని మర్యాదపూర్వకముగా కలిసిన బిఆర్ఎస్ నాయకులు

Apr 7, 2025 - 19:34
Apr 7, 2025 - 20:14
 0  16
డి.ఎస్.పి పార్థసారధిని మర్యాదపూర్వకముగా కలిసిన  బిఆర్ఎస్ నాయకులు
డి.ఎస్.పి పార్థసారధిని మర్యాదపూర్వకముగా కలిసిన  బిఆర్ఎస్ నాయకులు
డి.ఎస్.పి పార్థసారధిని మర్యాదపూర్వకముగా కలిసిన  బిఆర్ఎస్ నాయకులు

గోపగాని వేణిందర్ గౌడ్ జిల్లా బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు

ఆత్మకూరు ఎస్ రామన్నగూడెం నల్లడా మల్లారెడ్డి సీనియర్ లీడర్

సూర్యాపేట, 7 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- : డి.ఎస్.పి ని వారి ఆఫీసులో కలిసి మర్యాదపూర్వకంగా శాలువా పూల బొకే, సన్మాన ఆవిష్కరణ చేయడం జరిగినది. అనంతరం పలు విషయాల గురించి చర్చించినట్లుగా వారు తెలియజేశారు. డీఎస్పీని కలిసిన వారిలో ఆత్మకూర్ ఎస్ మండల సీనియర్ జర్నలిస్ట్ కుంచం నాగరాజు కూడా ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333