గాయత్రి గోమాతకు పౌర్ణమి రోజున ప్రత్యేక పూజ కార్యక్రమం

May 13, 2025 - 19:19
 0  10
గాయత్రి గోమాతకు పౌర్ణమి రోజున ప్రత్యేక పూజ కార్యక్రమం
గాయత్రి గోమాతకు పౌర్ణమి రోజున ప్రత్యేక పూజ కార్యక్రమం

జోగులాంబ గద్వాల 13 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గల గాయత్రి గోమాతకు  పౌర్ణమి పురస్కరించుకొని గో ప్రచారక్  సేవా సమితి  ఆధ్వర్యంలో అర్చకులు వినయ్ కౌశల్ శర్మ  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆ తదుపరి ఆలయంలో మహిళలు  లలిత సహస్రనామ పారాయణం, పురుషులు హనుమాన్ చాలీసా పారాయణం గావించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 
ఈ సందర్భంగా గాయత్రి గోమాతకు సమర్పించిన చీర   శ్రీమతి శాంత కు బహుమతి గా ఇవ్వడమైనది.

ఈ కార్యక్రమంలో 
 పూర్ణిమ, నర్సింగ్ శాంత , గీత, చిన్నారి అనన్య మరియు  అద్యక్షుడు గాయత్రి శ్రీనివాసులు, కార్యదర్శి మాణిక్యం వెంకటేశ్వర్లు,
రామచంద్రుడు , శివ శేఖర్   తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333