డాక్టర్ రేట్ పట్టా పొందిన మాలిపురం గ్రామ వాసి

Aug 19, 2025 - 20:08
 0  246
డాక్టర్ రేట్ పట్టా పొందిన మాలిపురం గ్రామ వాసి

తిరుమలగిరి 20 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ తన 84 స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ హాజరై యూనివర్సిటీ విశిష్టతను తెలిపారు. ఇస్రో చైర్మన్ డా, నారాయనన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్న మాలిపురం వాసి డా. పోతరాజు వెంకటేశ్వర్లు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034