గ్రంధాలయాలకు పుస్తకాల పంపిణీ .

Feb 20, 2025 - 20:24
 0  1

జోగులాంబ గద్వాల 20 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి.

 గద్వాల .
జిల్లాలోని9 మండల కేంద్రాలలో గల శాఖ గ్రంధాలయాలకు, గ్రామీణ గ్రంథాలయాలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు పుస్తకాల పంపిణీ చేశారు. జిల్లాలోని 9 మండల కేంద్రాలతో పాటు గ్రామీణ గ్రంథాలయాలైన ఉండవెల్లి, ఇటిక్యాల పాడు, రాజోలి, నాగర దొడ్డి గ్రామాలకు కూడా జనరల్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకుడు రామాంజనేయులు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333