ఒకటవ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జగ్గయ్యపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు

Oct 1, 2024 - 16:09
Oct 1, 2024 - 19:24
 0  54
ఒకటవ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జగ్గయ్యపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామపంచాయతీ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, మొదటి రోజే ఒకటవ తేదీన ఉదయం 6 గంటలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచుతున్న గ్రామపంచాయతీ అధికారులు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ పింఛన్ల పంపిణీ లో పాల్గొన్న జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు,

బూత్ కమిటీ కన్వీనర్ మర్రి గోపిరాజు , వార్డు మెంబర్ శ్రీమతి బట్టా రేణుక.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State