ఇద్దరు దొంగలు అరెస్ట్

Sep 4, 2024 - 20:37
 0  507
ఇద్దరు దొంగలు అరెస్ట్

తిరుమలగిరి 04 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి రూ.5,44,000 విలువ గల చోరీ సొత్తు బంగారం ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వివరాలు తెలిపారు. తిరుమలగిరిలో ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీల్లో అదుపులోకి విచారించగా గతంలో కొడకండ్ల తుంగతుర్తి శాలిగౌరారం తిరుమలగిరి పలు మండలాలలో 13 కేసులు నమోదు అయ్యాయి  దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్టు తెలిపారు.డీఎస్పీ రవి, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, నాగారం సీఐ రఘువీర్ రెడ్డి, సిి సి ఎస్ ఎస్ ఐ శ్రీకాంత్, తిరుమలగిరి ఎస్సై సురేష్ ఉన్నారు. కేసులో భాగా పని చేసిన సి సి ఎస్ సిబ్బందిని ఎస్పీ రివార్డ్స్ తో అభినందించారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034