ఇకపై నెలకు రెండు సార్లు క్యాబినెట్ మీటింగ్స్

Jun 6, 2025 - 19:14
 0  4

TG: మంత్రివర్గ సమావేశాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి నెలకు రెండు సార్లు క్యాబినెట్ మీటింగ్స్ పెట్టాలని (మొదటి, మూడో శనివారం) నిర్ణయించారు. అలాగే సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తానని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333