ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ కు వినతి పత్రం అందజేత

Sep 9, 2024 - 19:40
 0  270
ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ కు వినతి పత్రం అందజేత

తిరుమలగిరి 09 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ 

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండలం తొండ గ్రామ అభ్యుదయ కమిటీ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో  ఆర్ అండ్ బి కార్యాలయంలో  హెడ్ చీఫ్ ఇంజనీర్ మధుసూధన్ రెడ్డి  కు దరఖాస్తు  అందించిన  తొండ గ్రామ అభ్యుదయ కమిటీ సభ్యులు ముక్కెర మహేష్ నీరటి ప్రవీణ్ ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ కు దరఖాస్తు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని రైతులకు వ్యవసాయ పనులకు ఇబ్బంది కలగకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు.. 

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034