హైదరాబాద్లో హైడ్రా దూకుడు
హైడ్రా ఫిర్యాదుతో ఆరుగురు అధికారులపై కేసు
కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు
నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్..
చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్..
HMDA ఏపీవో, బాచుపల్లి తహశీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే అధికారిపై కేసునమోదు.
EOWలో కేసు నమోదు చేసిన పోలీసులు..