ప్రగాఢ సానుభూతి తెలియజేసిన

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.

Jul 6, 2026 - 20:26
 0  9
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన

జోగులాంబ గద్వాల 6 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం షాబాద్ గ్రామానికి చెందిన పి రాజు  కుమారుడు అర్ఫన్ పొలంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు తీగ తగలడంతో మరణించడం జరిగినది. .విషయం తెలిసిన వెంటనే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి భౌతికకాయాన్ని నివాళులు అర్పించి , వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 ఈ కార్యక్రమంలో( సర్పంచ్ డేవిడ్) బి ఆర్ ఎస్ నాయకులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333