నూతన తహసీల్దార్ ని కలిసిన ఇటిక్యాల మండలం మాజీ ఎంపీపీ భర్త G.శ్రీధర్ రెడ్డి .
జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి. ఇటిక్యాల. మండల కేంద్రానికి నూతనంగా వచ్చిన తహసీల్దార్ భద్రప్ప ని స్వీట్ ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసిన ఇటిక్యాల మండలం మాజీ ఎంపీపీ భర్త G.శ్రీధర్ రెడ్డి . ఈ కార్యక్రమంలో శేషు.. వీరబాబు రామానాయుడు.. తదితరులు పాల్గొన్నారు.
Tags:
Telangana Vaartha
వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333