ఇక RTC బస్సుల్లో సీసీ కెమెరాలు
మే 24, ప్రయాణికుల భద్రతకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ‘బస్సులో భరోసా’ పేరుతో ఆదిలాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు TSRTC ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థతో ప్రయాణికుల్లో భద్రతాభావం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నా