జాతీయ మానవ హక్కుల (ఎన్ హెచ్ అర్ సి)జిల్లా కమిటీ ఎన్నిక

అడ్డగూడూరు 1 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా మోత్కూరు మండలానికి చెందిన ముక్కెర్ల బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన బొల్లెద్దు ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధిగా అడ్డగూడూరు మండలానికి చెందిన మందుల శ్రీకాంత్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఉత్తర్వులు అందించినట్లు జిల్లా ఇన్చార్జ్ పెద్దిపాటి కర్ణాకర్ రెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య హాజరై మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ బలమైన లీగల్ ప్రొసీజర్ తో ప్రోటోకాల్ సిస్టంతో ముందుకు పోతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి)ఎంతో కృషి చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పనిచేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా జిల్లా అధికార ప్రతినిధిగా నియామకమైన బిక్షపతి, ప్రవీణ్,శ్రీకాంత్ లు మాట్లాడుతూ..తమకు ఇచ్చిన పదవులను ఎంతో బాధ్యతతో నీతి నిజాయితీగా నిర్వహిస్తామని యాదాద్రి భువనగిరి జిల్లాలో సంస్థ బలోపేతం కోసం కృషి చేస్తామని అన్ని మండల కమిటీలను పూర్తి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జింగిటి నరేష్ గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి కోమండ్ల శ్రీనివాస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు నిస్సంపల్లి నగేష్,దేశి రెడ్డి వెంకట్ రెడ్డి ఎర్రబోయిన నరేష్ యాదవ్ తుమ్మేటి కొండల్ ముక్కిర్ల లక్ష్మణ్ ముక్కెర్ల సోమయ్య కుర్మేటి రాజు కుమార్ యాదాద్రి జిల్లాలోని పలువురు సామాజిక ఉద్యమకారులు పాల్గొన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా మోత్కూరు మండలానికి చెందిన ముక్కెర్ల బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన బొల్లెద్దు ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధిగా అడ్డగూడూరు మండలానికి చెందిన మందుల శ్రీకాంత్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఉత్తర్వులు అందించినట్లు జిల్లా ఇన్చార్జ్ పెద్దిపాటి కర్ణాకర్ రెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య హాజరై మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ బలమైన లీగల్ ప్రొసీజర్ తో ప్రోటోకాల్ సిస్టంతో ముందుకు పోతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం జాతీయ మానవ హక్కుల కమిటీ ( ఎన్ హెచ్ ఆర్ సి )ఎంతో కృషి చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పనిచేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా జిల్లా అధికార ప్రతినిధిగా నియామకమైన బిక్షపతి, ప్రవీణ్, శ్రీకాంత్, లు మాట్లాడుతూ తమకు ఇచ్చిన పదవులను ఎంతో బాధ్యతతో నీతి నిజాయితీగా నిర్వహిస్తామని యాదాద్రి భువనగిరి జిల్లాలో సంస్థ బలోపేతం కోసం కృషి చేస్తామని అన్ని మండల కమిటీలను పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జింగిటి నరేష్ గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి కోమండ్ల శ్రీనివాస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు నిస్సంపల్లి నగేష్,దేశి రెడ్డి వెంకట్ రెడ్డి ఎర్రబోయిన నరేష్ యాదవ్ తుమ్మేటి కొండల్ ముక్కిర్ల లక్ష్మణ్ ముక్కెర్ల సోమయ్య కుర్మేటి రాజు కుమార్ యాదాద్రి జిల్లాలోని పలువురు సామాజిక ఉద్యమకారులు పాల్గొన్నారు.