సెల్ ఫోన్ చార్జర్ కోసం మహిళపై దాడి చేసి చంపిన యువకుడు

Aug 26, 2024 - 19:59
 0  5
సెల్ ఫోన్ చార్జర్ కోసం మహిళపై దాడి చేసి చంపిన యువకుడు

హైదరాబాద్ - దుండిగల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ చేయాలని చార్జర్ కోసం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న శాంత అనే మహిళతో గొడవపడి.. అరవకుండా నోరు మూసేసి హత్య చేసిన కమల్ కుమార్ అనే యువకుడు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333