రామ రాజ్య స్థాపనకు కృషిచేస్తా : రాచూరి రాజశేఖర్

Apr 18, 2024 - 19:23
 0  2
రామ రాజ్య స్థాపనకు కృషిచేస్తా : రాచూరి రాజశేఖర్

తెలంగాణ వార్త, ఏప్రిల్ 18 : రామ రాజ్య స్థాపనకు కృషిచేస్తా నాని రాచూరి రాజశేఖర్ అన్నారు. గురువారం రామ రాజ్య ప్రశాసన్ జాతీయ ప్రాశాసక్ రాచూరి రాజశేఖర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర  రాజ్యసభ, జాతీయ రాజ్ కోష్ స్థాపన కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ సంరక్షక్ వై.శ్రీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమ అనంతరం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుల తుది సూచిపై చర్చ జరిగింది. ఈ కమిటీని మే 17 అక్షయ తృతీయ రోజు ప్రకటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కీసరి వెంకటనరసింగ్ రావు, మొండ్ర కొమరయ్య, కాడెం సుధాకర్, వీణ సేవక్ శ్రీనివాస్ చారి, సంతోష్ శర్మ, యాదయ్య, రామమూర్తి, రంధీర్ సంతోష్, కోలేకర్ కమల్ రాటి దామోదర్, కసాట్ చరణ్ ప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333