బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దర్శకుంచుకున్న జిల్లా ఎస్పీ రితిరాజ్.
జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్. శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల ను దర్శించుకున్న జోగులాంబ గద్వాల జిల్లా యస్.పి. రితిరాజ్ దర్శించుకోవడం జరిగిందని ఆర్. పురెందర్ కుమార్ కార్యనిర్వహణాధికారి తెలిపారు.