బండరామారం లో ఘనంగా మహాత్ముడి జయంతి వేడుకలు 

Oct 2, 2024 - 22:12
Oct 2, 2024 - 22:19
 0  0
బండరామారం లో ఘనంగా మహాత్ముడి జయంతి వేడుకలు 

తుంగతుర్తి, అక్టోబర్ 2 తెలంగాణవార్త ప్రతినిధి:- భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని అహింసా పద్ధతి లో నడిపి స్వాతంత్ర్య ఫలాలు ఈ దేశ ప్రజలకు అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ.. వారియొక్క త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియచేయడం అందరి సామాజిక భాద్యత. అని ఈ కార్యక్రమం లో పాల్గొని విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడిన జిల్లా ఆర్య వైశ్య సంఘం పొలిటికల్ చైర్మన్ ex mpp తాటికొండ సీతయ్య అన్నారు. ఈ కార్యక్రమం లో వైశ్య సంఘం నాయకులు మాశెట్టి వెంకన్న. కమటా లసత్యనారాయణ. గ్రామ పెద్దలు పులుసు ఉప్పలయ్య.. కొల్లూరి మహేందర్.. గడ్డం సూరయ్య.. భాస్కర్. లింగయ్య. ఉప్పలయ్య. వెంకన్న.. తదితరులు పాల్గొన్నారు

Abbagani Venu Thungathurthy Mandal Reporter Suryapet District Telangana State.