పశువులకు గాలికుంటు వ్యాధి (ఎఫ్ఎండి )నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి మండల ప్రజలు

పశు వైద్యాధికారి డాక్టర్ భువనేశ్వరి.

Feb 29, 2024 - 18:34
 0  11
పశువులకు గాలికుంటు వ్యాధి (ఎఫ్ఎండి )నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి మండల ప్రజలు

జోగులాంబ గద్వాల 29 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. మండలం పాడి రైతులకు ముఖ్య గమనిక. రేపటి నుంచి అనగా మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి(FMD)  నివారణ టీకాలు వేయడం జరుగుతుంది. పశువైద్య సిబ్బంది ఆయా గ్రామాలకు వచ్చి ఉచితంగా పశువులకు టీకాలు వేస్తారు.కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకొని  గాలికుంటు వ్యాధి నుంచి పశువులను రక్షించుకొనగలరని 
మండల పశువైద్యాధికారి రైతులను కోరారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333