నేటి నుండి భూ భారతి సదస్సులు

తిరుమలగిరి 03 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంపై రైతులకు రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యల పరిష్కారం అవగహన కార్యక్రమాలు మే 3 తారీకు నుండి మే12 వరకు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ బి హరి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.