జూనియర్ ఇంటర్ ఫలితాలలో  స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన గ్రీష్మ 

పలువురు అభినందనలు 

Apr 24, 2024 - 21:16
 0  66
జూనియర్ ఇంటర్ ఫలితాలలో  స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన గ్రీష్మ 
జూనియర్ ఇంటర్ ఫలితాలలో  స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన గ్రీష్మ 

కొత్తగూడెం, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జూనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో కొత్తగూడెం పట్టణానికి చెందిన చుంచుపల్లి ఏఈగా పనిచేస్తున్న జి .నరసింహారావు కూతురు పట్టణంలో గల శ్రీ నలంద జూనియర్ కళాశాల నందు చదువుతున్న జి . గ్రీష్మ కు ఎంపీసీ గ్రూపు నందు 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం పట్ల కాలేజీ యాజమాన్యంతో పాటు ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాల అధ్యాపక బృందంతోపాటు తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించానని ఆమె అన్నారు . గ్రీష్మను పలువురు అభినందిస్తూ స్వీట్స్ పంపిణీ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333