గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం

Apr 15, 2024 - 18:39
 0  6
గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం

 కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా నందిపేటలో వినయ్ రెడ్డి ప్రచారం

 తెలంగాణ వార్త (ఏప్రిల్ 15) నిజాంబాద్ రూరల్:-  నందిపేట మండలం చింరాజు పల్లి గ్రామంలో నిజామాబాద్  ఎంపీగా కాంగ్రెస్ బలపరిచిన నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డికి మద్దతుగా ఆయన గెలుపే లక్ష్యంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకులు గానే కాకుండా ప్రతినిత్యం ప్రజలతో మమేకమై ప్రజల కష్టసుఖాలను పంచుకునే నాయకులు జీవన్ రెడ్డి అని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్కు ఓటు వేసి జీవన్ రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333