గద్వాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ధనలక్ష్మి?

Jun 28, 2024 - 20:12
Jun 28, 2024 - 20:21
 0  164
గద్వాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ధనలక్ష్మి?

జోగులాంబ గద్వాల 28 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-  గద్వాల. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ  ఇన్చార్జి సరిత తిరుపతయ్య ఆదేశాల మేరకు గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రానికి చెందిన యు. ధనలక్ష్మి నియమితులయ్యారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State