గద్వాల పట్టణంలో వరుస దొంగతనాలు

Feb 23, 2024 - 16:13
Feb 23, 2024 - 16:17
 0  43
గద్వాల పట్టణంలో వరుస దొంగతనాలు

జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పట్టణంలోని సెకండ్ రైల్వే గేట్ బీరెల్లి చౌరస్తా నందు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో రెండు కిరాణా షాపులలో దొంగతనం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు. షాపు యజమానుల కథనం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గద్వాల పట్టణ పోలీసులు.పట్టణములో మూడు రోజుల కిందట గుర్తి తెలియని వ్యక్తులు ఓ ఇంట్లో నాలుగు లక్షల నగదు మూడు తులాల బంగారు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. ఇలా వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయని అధికారులు తక్షణమే స్పందించి ఇలాంటి దొంగతనాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు..

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State