కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా?:సీమాన్

Sep 21, 2024 - 17:54
Sep 21, 2024 - 17:54
 0  5
కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా?:సీమాన్

తిరుమల లడ్డూ వివాదంపై తమిళనాడులోని NTK పార్టీ అధినేత సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా? కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి. 

అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు.

తిరుమల లడ్డూను కావాలనే వివాదం చేస్తున్నారు.

ఇతర సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి' అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333