ఎరువుల బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన కలిగించాలి

Sep 1, 2026 - 19:40
 0  1
ఎరువుల బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన కలిగించాలి

యూరియా, డిఏపి, కాంప్లెక్స్, ఇతర ఎలాంటి ఎరువులు కొనుగోలు చేయాలన్న ఫ్రేమ్ వర్క్స్ ఫర్ ఫర్టిలైజర్ ఆప్ ను వినియోగించడంపై రైతులకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

మంగళవారం సాయంత్రం శాంతినగర్ లోని పలు ఫర్టిలైజర్స్ దుకాణాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. యాప్ వినియోగంపై ప్రతి దుకాణం వద్ద బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. వివిధ రకాల విత్తనాలు, ఎరువుల అమ్మకాల గురించి యజమానులతో మాట్లాడారు. 

ఈ పర్యటనలో ఏడిఏ శివనాగిరెడ్డి, ఎంఏఓ రాధ, ఏఈఓ లు విమల, వినోద్ కుమార్, తదితరులున్నారు. 

జారీ చేయువారు: డీపీఆర్ఓ/ జోగులాంబ గద్వాల జిల్లా.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333