ఆన్లైన్ బెట్టింగ్పై కేంద్రం కీలక నిర్ణయం

Aug 19, 2025 - 19:27
 0  5
ఆన్లైన్ బెట్టింగ్పై కేంద్రం కీలక నిర్ణయం

ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ను నేరంగా పరిగణించే ‘ఆన్లైన్ గేమింగ్ బిల్లు'కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333